టాలీవుడ్ వివాదాస్పద నటి ( Sri Reddy ) శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేశ్, అనితలపై సోషల్మీడియా వేదికగా (Sri Reddy) శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్లపై టీడీపీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా యూట్యూబ్, ఫేస్బుక్లో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్ త్రీటౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు ఫైల్చేశారు.
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేశ్, అనితలపై సోషల్మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్లపై టీడీపీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా యూట్యూబ్, ఫేస్బుక్లో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్ త్రీటౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు ఫైల్చేశారు.సినీ నటి శ్రీరెడ్డిపై కేసు
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేశ్, అనితలపై సోషల్మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్లపై టీడీపీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా యూట్యూబ్, ఫేస్బుక్లో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్ త్రీటౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు ఫైల్చేశారు.
Also read:
UPSC : యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా

