Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు

టాలీవుడ్ వివాదాస్పద న‌టి ( Sri Reddy ) శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేశ్, అనిత‌ల‌పై సోషల్​మీడియా వేదికగా  (Sri Reddy) శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్లపై టీడీపీ నేత రాజు యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా యూట్యూబ్, ఫేస్​బుక్​లో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.​ ఈ నేపథ్యంలో కర్నూల్ త్రీటౌన్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు ఫైల్​చేశారు.    Image
టాలీవుడ్ వివాదాస్పద న‌టి శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేశ్, అనిత‌ల‌పై సోషల్​మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్లపై టీడీపీ నేత రాజు యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా యూట్యూబ్, ఫేస్​బుక్​లో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.​ ఈ నేపథ్యంలో కర్నూల్ త్రీటౌన్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు ఫైల్​చేశారు.సినీ నటి శ్రీరెడ్డిపై కేసు
టాలీవుడ్ వివాదాస్పద న‌టి శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేశ్, అనిత‌ల‌పై సోషల్​మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్లపై టీడీపీ నేత రాజు యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా యూట్యూబ్, ఫేస్​బుక్​లో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.​ ఈ నేపథ్యంలో కర్నూల్ త్రీటౌన్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు ఫైల్​చేశారు.

Also read:

Gazala: గజాలా ఏమిటిలా?

UPSC : యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా