Hitechcity: హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్

Hitechcity

బ్యాంక్​అకౌంట్లు హ్యాక్​ అయితే సరిచేస్తామని విదేశీయుల నుంచి బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్, ​కార్డులను వివరాలకు సేకరించి డబ్బులను (Hitechcity) కాజేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అమ్మాయిలతో కాల్​సెంటర్లతో మాటల్లో పెట్టి నకిలీ దందాను గుట్టు చప్పుడు రాకుండా చేస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబర్​సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఆ కేటుగాళ్లను కటకటాలోకి పంపించారు. నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్న ముఠాను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. హైటెక్​సిటీ (Hitechcity)కేంద్రంగా జరిగిన నకిలీ దందాలో గుజరాత్‌కు చెందిన మనస్విని సహా 60 మందిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను మీడియాకు వివరించారు. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ‘ ఎక్సిటో సొల్యూషన్స్‌ పేరుతో గుజరాత్​కు చెందిన మనస్విని కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయగా ఆదే రాష్ట్రానికి చెందిన కైవాన్‌ పటేల్‌, ప్రతీక్‌, రాహుల్‌ అనే వ్యక్తులతో కలిసి దీన్ని నిర్వహిస్తోంది. నాగాలాండ్​కు చెందిన రాష్ట్రాల వ్యక్తులను టెలీకాలర్లుగా నియమించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 52 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Image

బ్యాంక్​అకౌంట్లు హ్యాక్​ అయితే సరిచేస్తామని విదేశీయుల నుంచి బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్, ​కార్డులను వివరాలకు సేకరించి డబ్బులను కాజేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అమ్మాయిలతో కాల్​సెంటర్లతో మాటల్లో పెట్టి నకిలీ దందాను గుట్టు చప్పుడు రాకుండా చేస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబర్​సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఆ కేటుగాళ్లను కటకటాలోకి పంపించారు. నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్న ముఠాను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. హైటెక్​సిటీ కేంద్రంగా జరిగిన నకిలీ దందాలో గుజరాత్‌కు చెందిన మనస్విని సహా 60 మందిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను మీడియాకు వివరించారు. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ‘ ఎక్సిటో సొల్యూషన్స్‌ పేరుతో గుజరాత్​కు చెందిన మనస్విని కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయగా ఆదే రాష్ట్రానికి చెందిన కైవాన్‌ పటేల్‌, ప్రతీక్‌, రాహుల్‌ అనే వ్యక్తులతో కలిసి దీన్ని నిర్వహిస్తోంది. నాగాలాండ్​కు చెందిన రాష్ట్రాల వ్యక్తులను టెలీకాలర్లుగా నియమించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 52 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Image

Also read: