KCR : ఫామ్​హౌస్​లో కేసీఆర్​నవగ్రహ మహాయాగం

ఫామ్​హౌస్​లో కేసీఆర్​(KCR) నవగ్రహ మహాయాగం
సిద్దిపేట: గజ్వేల్‌ ఎర్రవల్లిలోని ఫాంహౌస్​లో బీఆర్‌ఎస్‌ చీఫ్ కేసీఆర్‌(KCR)  నవగ్రహ మహాయాగం చేపట్టారు. తన సతీమణి శోభతో కలిసి యాగానికి సంబంధించి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

KCR's Ayutha Maha Chandi Yagam commences

ఇందులో ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొనట్లు తెలుస్తోంది. రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటం, కేసుల ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు మాజీ సీఎం యాగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా కేసీఆర్(KCR)  2015లో చండీయాగం, 2018, 2023లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ నవగ్రహ మహాయాగం - టార్గెట్ ఫిక్స్..!! | KCR Perfoms Maha Yagam at  his Farm House in Erravalli - Telugu Oneindia

 

Also read :

Excise: విస్కీ ఐస్ క్రీమ్స్!

POLICE: గోదావరిలో దూకిన కానిస్టేబుల్​ ‌