రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్ల డిజిటల్ విధ్వంసంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ట్వీట్టర్లో స్పందించారు. ఈ విషయంపై సీఎస్శాంతికుమారి తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ (KTR) పాలనకు సంబంధించి ముఖ్యమైన కంటెంట్, వివరాలను ప్రభుత్వఅధికారిక వైబ్ సైట్ ల నుంచి తొలగించారని అన్నారు. గత ప్రభుత్వ కంటెంట్, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి , తెలంగాణ చరిత్రలో అంతర్భాగం అని ఆయన చెప్పారు. ఈ డిజిటల్ సంపదను భవిష్యత్ తరాల కోసం రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే సీఎస్ తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్ల డిజిటల్ విధ్వంసంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్టర్లో స్పందించారు. ఈ విషయంపై సీఎస్శాంతికుమారి తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ పాలనకు సంబంధించి ముఖ్యమైన కంటెంట్, వివరాలను ప్రభుత్వఅధికారిక వైబ్ సైట్ ల నుంచి తొలగించారని అన్నారు. గత ప్రభుత్వ కంటెంట్, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి , తెలంగాణ చరిత్రలో అంతర్భాగం అని ఆయన చెప్పారు. ఈ డిజిటల్ సంపదను భవిష్యత్ తరాల కోసం రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే సీఎస్ తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్ల డిజిటల్ విధ్వంసంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్టర్లో స్పందించారు. ఈ విషయంపై సీఎస్శాంతికుమారి తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ పాలనకు సంబంధించి ముఖ్యమైన కంటెంట్, వివరాలను ప్రభుత్వఅధికారిక వైబ్ సైట్ ల నుంచి తొలగించారని అన్నారు. గత ప్రభుత్వ కంటెంట్, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి , తెలంగాణ చరిత్రలో అంతర్భాగం అని ఆయన చెప్పారు. ఈ డిజిటల్ సంపదను భవిష్యత్ తరాల కోసం రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే సీఎస్ తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.
Also read:

