తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో (Highcourt) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ… తక్షణమే భూసేకరణ నిలిపివేయాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట రెవెన్యూ పరిధలో 8ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఈ భూసేకరణను స్థానికులు వ్యతిరేకించారు. (Highcourt) తమకు పరిహారం చెల్లించకుండా, బలవంతంగా భూసేకరణ చేస్తున్నారనేది బాధితుల వాదన. ఇదే విషయమై బాదితులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం… భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసిన కోర్టు, ఆలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ… తక్షణమే భూసేకరణ నిలిపివేయాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట రెవెన్యూ పరిధలో 8ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఈ భూసేకరణను స్థానికులు వ్యతిరేకించారు. తమకు పరిహారం చెల్లించకుండా, బలవంతంగా భూసేకరణ చేస్తున్నారనేది బాధితుల వాదన. ఇదే విషయమై బాదితులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం… భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసిన కోర్టు, ఆలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ… తక్షణమే భూసేకరణ నిలిపివేయాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట రెవెన్యూ పరిధలో 8ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఈ భూసేకరణను స్థానికులు వ్యతిరేకించారు. తమకు పరిహారం చెల్లించకుండా, బలవంతంగా భూసేకరణ చేస్తున్నారనేది బాధితుల వాదన. ఇదే విషయమై బాదితులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం… భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసిన కోర్టు, ఆలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Also read:

