SupremeCourt: న్యాయవాద దంపతుల హత్య కేసు

SupremeCourt

న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణిల హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో (SupremeCourt) ఇవాళ విచారణ జరిగింది. పిటీషనర్ తరపున న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. కేసు విచారణను సీబీఐకి ఇవ్వకుండా గేమ్ ప్లే చేస్తున్నారని.. అందుకే వాయిదాలు కోరుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. (SupremeCourt) ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారని.. ఇప్పుడు మళ్లీ అదే అంటున్నారని ప్రస్తావించారు. అయితే కేసుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరామని -పుట్ట మధు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇన్ఫర్మేషన్​రావడానికి టైం పడుతుందని.. అందుకే రెండు వారాలు వాయిదా వేయాలని విజ్ఞప్తిచేశారు. ఇరువర్గాల వాదనలను పరిగణలోకి తీసుకొన్న సుప్రీం ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

 

న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణిల హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పిటీషనర్ తరపున న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. కేసు విచారణను సీబీఐకి ఇవ్వకుండా గేమ్ ప్లే చేస్తున్నారని.. అందుకే వాయిదాలు కోరుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారని.. ఇప్పుడు మళ్లీ అదే అంటున్నారని ప్రస్తావించారు. అయితే కేసుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరామని -పుట్ట మధు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇన్ఫర్మేషన్​రావడానికి టైం పడుతుందని.. అందుకే రెండు వారాలు వాయిదా వేయాలని విజ్ఞప్తిచేశారు. ఇరువర్గాల వాదనలను పరిగణలోకి తీసుకొన్న సుప్రీం ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణిల హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పిటీషనర్ తరపున న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. కేసు విచారణను సీబీఐకి ఇవ్వకుండా గేమ్ ప్లే చేస్తున్నారని.. అందుకే వాయిదాలు కోరుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారని.. ఇప్పుడు మళ్లీ అదే అంటున్నారని ప్రస్తావించారు. అయితే కేసుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరామని -పుట్ట మధు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇన్ఫర్మేషన్​రావడానికి టైం పడుతుందని.. అందుకే రెండు వారాలు వాయిదా వేయాలని విజ్ఞప్తిచేశారు. ఇరువర్గాల వాదనలను పరిగణలోకి తీసుకొన్న సుప్రీం ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Also read: