VenuSwamy: యుద్ధం వస్తదని ముందే చెప్పిన

VenuSwamy

భారత్, -పాక్ యుద్ధం వస్తుందని తాను ఈ ఏడాదిలో ఉగాదికి 10రోజుల ముందే చెప్పినట్లు సెలబ్రిటీ జ్యోతిషుడు వేణుస్వామి (VenuSwamy) తెలిపారు. ఈ యుద్ధం గురించి చెప్పింది తాను ఒక్కడినే అని వివరించారు. భారత్, పాక్ మధ్య భూమి కోసం జరుగుతున్న ఘర్షణ ఎక్కడికో దారి తీసే అవకాశాలున్నాయని జోస్యం (VenuSwamy) చెప్పారు. 2032లోపు పాకిస్థాన్ 80% వరకు నాశనమయ్యే ఆస్కారముందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారని తెలిపారు.

భారత్, -పాక్ యుద్ధం వస్తుందని తాను ఈ ఏడాదిలో ఉగాదికి 10రోజుల ముందే చెప్పినట్లు సెలబ్రిటీ జ్యోతిషుడు వేణుస్వామి తెలిపారు. ఈ యుద్ధం గురించి చెప్పింది తాను ఒక్కడినే అని వివరించారు. భారత్, పాక్ మధ్య భూమి కోసం జరుగుతున్న ఘర్షణ ఎక్కడికో దారి తీసే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు. 2032లోపు పాకిస్థాన్ 80% వరకు నాశనమయ్యే ఆస్కారముందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారని తెలిపారు.

భారత్, -పాక్ యుద్ధం వస్తుందని తాను ఈ ఏడాదిలో ఉగాదికి 10రోజుల ముందే చెప్పినట్లు సెలబ్రిటీ జ్యోతిషుడు వేణుస్వామి తెలిపారు. ఈ యుద్ధం గురించి చెప్పింది తాను ఒక్కడినే అని వివరించారు. భారత్, పాక్ మధ్య భూమి కోసం జరుగుతున్న ఘర్షణ ఎక్కడికో దారి తీసే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు. 2032లోపు పాకిస్థాన్ 80% వరకు నాశనమయ్యే ఆస్కారముందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారని తెలిపారు.

భారత్, -పాక్ యుద్ధం వస్తుందని తాను ఈ ఏడాదిలో ఉగాదికి 10రోజుల ముందే చెప్పినట్లు సెలబ్రిటీ జ్యోతిషుడు వేణుస్వామి తెలిపారు. ఈ యుద్ధం గురించి చెప్పింది తాను ఒక్కడినే అని వివరించారు. భారత్, పాక్ మధ్య భూమి కోసం జరుగుతున్న ఘర్షణ ఎక్కడికో దారి తీసే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు. 2032లోపు పాకిస్థాన్ 80% వరకు నాశనమయ్యే ఆస్కారముందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారని తెలిపారు.

Also read: