Warangal : బొడ్రాయిపండుగలో పంచాది

bodrai festivel

గ్రేటర్ వరంగల్ (Warangal) కరీమాబాద్ సాకరాశికుంటలో జరిగిన బొడ్రాయి పండుగలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఫుల్​గా తాగి పులిశేర్​ ప్రణీత్​ అనే యువకుడు వీరంగం సృష్టించారు. తన ఇంటివద్ద ఉన్న బొడ్రాయి వద్దకు వచ్చిన యువకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టాడు.

After 150-Years, The Revival Of 'Bodrai Festival' In Telangana Villages |  #KhabarLive | Breaking News, Analysis, Insights

రోడ్డుపై తల్వార్​తో కాసేపు హల్​చల్​ చేశాడు. బీర్​సీసాతో ఒకరిని గాయపరిచాడు. దీంతో అగ్రహించిన మరో వర్గానికి చెందిన సుమారు 50 మంది యువకుడు ప్రణీత్​ఇంటికెళ్లి ఘర్షణకు దిగారు. స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను పీఎస్​కు తరలించారు.

 

Also read :

Seethakka : తిరుమల లో సీతక్క

Whatsapp: వాట్సప్‌లో కొత్త ఫీచర్లు